ఏపీ.. కారు వాగులో పడి నలుగురు చిన్నారుల మృతి...
Mic Tv Desk | 14 Jun 2023 12:11 PM GMT
X
X
వంతెనపై వెళతున్న టాటా ఏస్ వాహనం అదుపులో తప్పి వాగులో పడిపోవడంతో నలుగురు చిన్నారులు మృతిచెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డాడు. ఏపీలోని ఏలూరు జిల్లాలో బుధవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. భద్రాచలం ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న వాహనం కుక్కనూరు మండలం వేలేరు బ్రిడ్జిపై అదుపు తప్పి వాగులో బోల్తాపడింది. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన బూర్గంపాడు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
Updated : 14 Jun 2023 12:11 PM GMT
Tags: Andhra Pradesh Elur district tragedy tata ace vehicle kukkanuru veleru bridges Bhadrachalam temple
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire