Home > క్రికెట్ > చెలరేగిన హెట్‎మెయిర్..భారత్ ముందు భారీ టార్గెట్

చెలరేగిన హెట్‎మెయిర్..భారత్ ముందు భారీ టార్గెట్

చెలరేగిన హెట్‎మెయిర్..భారత్ ముందు భారీ టార్గెట్
X

బారత్‎తో జరుగుతున్న నాలుగో టీ20లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. హెట్‎మెయిర్ అర్ధసెంచరీ(39 బంతుల్లో 61) చెలరేగాడు. హై హోప్ 29 బంతుల్లో 45 పరుగులతో విజృంభించాడు. 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హెట్ మెయిర్, హోప్ జోడి ఆదుకుంది. ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించి ఇన్నింగ్స్‎ను చక్కదిద్దారు. హోప్ అయ్యాక మరో రెండు వికెట్లు వరుస కోల్పోయినా చివర్లో హెట్ మెయిర్ చెలరేగి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. భారత్ బౌలర్లలో అర్షదీప్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, చాహల్, ముఖేష్ కుమార్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.





Updated : 12 Aug 2023 4:34 PM GMT
Tags:    
Next Story
Share it
Top