Home > భక్తి > రేపటి నుంచి శబరిమల ఆలయం బంద్.. మళ్లీ తెరిచేది ఎప్పుడంటే?

రేపటి నుంచి శబరిమల ఆలయం బంద్.. మళ్లీ తెరిచేది ఎప్పుడంటే?

రేపటి నుంచి శబరిమల ఆలయం బంద్.. మళ్లీ తెరిచేది ఎప్పుడంటే?
X

శబరిమల దేవస్థానం తలుపులు మరోసారి మూతపడనున్నాయి. రేపు మూసివేయనున్నట్లు ఆలయ కమిటి ప్రకటించింది. మండల మహోత్సవం పూర్తయిన అనంతరం రేపు (డిసెంబర్​ 27) రాత్రి 11:00 గంటలకు ఆలయాన్ని మూసేస్తున్నారు. మకరవిళక్కు మహోత్సవం కోసం డిసెంబర్ 30న సాయంత్రం 5.00 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరుస్తారు. జ్యోతి సందర్శనం జనవరి 15వ తేదీ సాయంత్రం 6.36 గంటలకు ఉండనుంది. ఆ తర్వాత జనవరి 20వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఆలయం తిరిగి మూసివేస్తారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించరు.




Updated : 26 Dec 2023 4:28 PM GMT
Tags:    
Next Story
Share it
Top