Home > జాతీయం > పంటల గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం.. వరి, పత్తిపై పెరిగింది ఎంతంటే..?

పంటల గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం.. వరి, పత్తిపై పెరిగింది ఎంతంటే..?

పంటల గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం.. వరి, పత్తిపై పెరిగింది ఎంతంటే..?
X

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్లో పండిన పంటకు మద్దతు ధరను (MSP) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెసర్లపై 10 శాతం, వరి పంటకు 7 శాతం కనీస మద్దుతు ధరను కేబీనెట్ అమోదం తెలిపింది.

అలాగే, క్వింటా కందులకు రూ. 7వేలు, రాగులకు రూ.3,846, సోయాబీన్ కు రూ.4,600, పత్తికి రూ.6,620, నువ్వులకు రూ. 8,635, సజ్జలకు రూ.2,500, మొక్కజొన్నకు రూ. 2,050ల ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో.. ఏ ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర పెరిగిందంటే..





Updated : 7 Jun 2023 1:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top