Home > తెలంగాణ > మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.68 శాతం పోలింగ్

మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.68 శాతం పోలింగ్

మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.68 శాతం పోలింగ్
X

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల చిన్న ఘర్షణలు మినహా మిగతా చోట్ల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం క్యూ కట్టారు. మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 50.80శాతం.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 20.79 శాతం పోలింగ్‌ నమోదైంది.

జిల్లాల వారీగా..

మెదక్ - 50.80

అదిలాబాద్ - 41.88

హైదరాబాద్ - 20.79

జగిత్యాల - 46.14

జనగామ - 44.31

భూపాలపల్లి - 49.12

భద్రాద్రి - 39.29

హన్మకొండ - 35.29

మంచిర్యాల - 42.74

మేడ్చల్ - 26.70

కామారెడ్డి - 40.78

కరీంనగర్ - 4.73

ఖమ్మం - 42.93

మహబూబాబాద్ - 46.89

సూర్యాపేట - 44.14

సిద్ధిపేట - 44.35

Updated : 30 Nov 2023 8:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top