Home > తెలంగాణ > మరో ఇద్దరు లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

మరో ఇద్దరు లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

మరో ఇద్దరు లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
X

లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి, నల్గొండ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే భువనగిరి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేయనున్నారు. అయితే ఇవాళ ఉదమయే సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్ సభ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును ప్రకటించారు. అయితే ఇప్పటికి హైదరాబాద్ మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇంకా హైదరాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారో వెల్లడించాల్సి ఉంది.

Updated : 23 March 2024 12:50 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top