Home > తెలంగాణ > IAS Transfer : తెలంగాణలో మరో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ

IAS Transfer : తెలంగాణలో మరో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ

IAS Transfer : తెలంగాణలో మరో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ
X

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఐఏఎస్లు:

మెదక్ కలెక్టర్గా రాహుల్ రాజ్

ఆదిలాబాద్ కలెక్టర్గా రాజర్షి షా

ఆసిఫాబాద్ కలెక్టర్గా స్నేహ శబరీశ్

జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా సహదేవ్ రావు

హైదరాబాద్ అదనపు కలెక్టర్గా హేమంత కేశవ పాటిల్

Updated : 28 Feb 2024 1:42 PM GMT
Tags:    
Next Story
Share it
Top