తెలంగాణ చరిత్రలో సెప్టంబర్ 17కు ఎంతో ప్రత్యేకత ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ భాగమైందని.. ఆ రోజున రాచరిక పాలన ముగిసి ప్రజాస్వామ్య పాలన మొదలైందని చెప్పారు. నాంపల్లి...
17 Sep 2023 7:04 AM GMT
Read More