రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు విషయంలో అత్తతో గొడవపడిన ఓ కానిస్టేబుల్.. తీవ్ర ఆవేశానికి లోనై ఆమెను అత్తను అతి దారుణంగా హతమార్చాడు. జిల్లాలోని గుడ్ల సింగారంలో ఈ ఘటన జరిగింది. ...
12 Oct 2023 8:28 AM GMT
Read More