You Searched For "Odisha"

ఒడిశాలోని టాటా స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. డెంకనాల్ జిల్లాలోని మేరమాండల్ ప్రాంతంలో ఉన్న టాటా స్టీల్ ప్లాంట్లో స్టీమ్ పైప్ పగిలిపోయింది. ఈ ఘటనలో 19 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది....
13 Jun 2023 6:08 PM IST

ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 288 మంది మృతి చెందగా.. దాదాపు 1200మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది....
10 Jun 2023 7:15 PM IST

బాలాసోర్ : ఒడిశా బాలాసోర్లో ఘోర రైలు ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచాయి. ఒకవైపు సహాయకచర్యలు కొనసాగుతుండగానే మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 51 గంటల్లో ధ్వంసమైన ట్రాక్ నిర్మాణం...
5 Jun 2023 11:49 AM IST

ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లగా ఏదైనా కడుపులో పడితే ఆ హాయే వేరు. అలా అనుకునే ఆ గ్రామస్థులు ఐస్ క్రీం కొనుక్కుని తిన్నారు. సీన్ కట్ చేస్తే ఐస్ క్రీం తిన్న పాపానికి వంద మంది హాస్పిటల్ బెడ్డు...
5 Jun 2023 9:28 AM IST

title: ఒడిశా రైలు ప్రమాదాన్ని..మొదట గుర్తించింది అతడేఒడిశా రైలు ప్రమాదం..ప్రస్తుతం దేశమంతా చర్చించుకుంటున్న విషాద వార్త. మూడు రైళ్లు ఒకదానికొకటి ‘ఢీ’ కొనడంతో... 280 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. ...
4 Jun 2023 11:48 AM IST

ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు, కేంద్రమంత్రిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతరం కటక్...
3 Jun 2023 7:54 PM IST