Janasena,TDP : తాడేపల్లిగూడెం సభా స్థలికి చేరుకున్న చంద్రబాబు, పవన్

Byline :  Vijay Kumar
Update: 2024-02-28 13:26 GMT

టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభను ఇవాళ తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభా స్థలికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఒకరి పార్టీ జెండాలను మరొకరు పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం వారిద్దరూ స్టేజీపైకి చేరుకోగా ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికారు. 

Tags:    

Similar News