Janasena : జనసేనకు గాజు గ్లాసు ఖరారు చేస్తూ ఈసీ ఉత్తర్వులు

Byline :  Vijay Kumar
Update: 2024-01-24 14:46 GMT

జనసేనక ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు మెయిల్ చేసింది. ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివరావు అందజేశారు. తమకు ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. 

Tags:    

Similar News