Telangana election : ఎన్నికల కమిటీ ప్రకటించిన కాంగ్రెస్

Update: 2023-07-20 12:16 GMT

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. మరోవైపు ఎన్నికలకు సంబంధించి పలు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎలక్షన్ కమిటీని ప్రకటించింది. ఈ మేరకు 29 మంది సభ్యులతో కూడిన లిస్టు విడుదల చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. అందులో ఆయన సహా 26 మంది సభ్యులు ఉండగా.. ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు.

ఎన్నికల కమిటీ సభ్యుల పేర్లు

1. రేవంత్ రెడ్డి, ఎంపీ - ఛైర్మన్

2. మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ

3. జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ

4. మహేశ్ కుమార్ గౌడ్

5. జగ్గారెడ్డి, ఎమ్మెల్యే

6. గీతారెడ్డి

7. మహమ్మద్ అజారుద్దీన్

8. ఎం. అంజన్ కుమార్ యాదవ్

9. జానా రెడ్డి

10. వి. హనుమంత రావు

11. పొన్నాల లక్ష్మయ్య

12. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ

13. కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎంపీ

14. దామోదర రాజ నర్సింహా

15. మధుయాష్కీ గౌడ్

16. శ్రీథర్ బాబు, ఎమ్మెల్యే

17. చల్లా వంశీచంద్ రెడ్డి

18. ఎస్. ఏ. సంపత్ కుమార్

19. రేణుకా చౌదరి

20. బలరాం నాయక్

21. పొదెం వీరయ్య, ఎమ్మెల్యే

22. ధన్సరి అనసూయ (సీతక్క), ఎమ్మెల్యే

23. మహమ్మద్ షబ్బీర్ అలీ

24. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

25. ప్రేమ్ సాగర్ రావ్

26. సునీతా రావ్ ముదిరాయ్


ఎక్స్ అఫీషియో మెంబర్లు

1. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్

2. ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్

3. స్టేట్ సేవా దళ్ చీఫ్ ఆర్గనైజర్

Tags:    

Similar News