BJP : బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే

Update: 2024-02-11 14:42 GMT

బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. బీహార్ నుంచి డాక్టర్ ధర్మ్ శీల గుప్తా, డాక్టర్ భీమ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్, హర్యానా నుంచి సుభాష్ బరాలా, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణా భండేజ్, ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆర్పీఎన్ సింగ్, డాక్టర్ సుధాన్ష్ త్రివేది,చౌదరి తేజ్ వీర్ సింగ్, సాధనా సింగ్,అమర్ పాల్ మౌర్య, డాక్టర్ సంగీత్ బల్వంత్, ఉత్తరాఖండ్ నుంచి మహేంద్ర భట్ అలాగే పశ్చిమ బెంగాల్ నుంచి సామిక్ భట్టాచార్యలను బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ అధికారంలో లేదు.




Tags:    

Similar News